Friday, May 3, 2024

Breaking: నికోబార్ దీవుల్లో భూ ప్రకంపనలు.. తీవ్రత 4.8గా నమోదు

అండమాన్ నికోబార్ దీవుల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.8గా నమోదైంది. ఇటీవల కాలంలోనే రెండుసార్లు నికోబార్ దీవుల్లో భూకంపం చోటుచేసుకుంది. భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు. భయంతో బయటకు పరుగులు పెట్టారు. అయితే ఈ భూకంపంకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement