Monday, May 6, 2024

హయత్ నగర్ తహశీల్దార్ పై బదిలీ వేటు

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం తహశీల్దార్ సుశీలపై బదిలీ వేటు పడింది. ప్రభుత్వ భూముల కాపాడటంలో నిర్లక్షం వంటి పలు ఆరోపణలు కారణంగా ఆమెను బదిలీ చేశారు. హయత్ నగర్ మండల నూతన తహశీల్దార్ గా టి.సుచరితని నియమించారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement