Thursday, May 2, 2024

HYD: హరితోత్సవం.. మొక్కలు నాటిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నేడు హరితోత్స‌వం సందర్భంగా హైదరాబాద్, నాగోల్ లోని వారి నివాసంలో ఐవీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మొక్క‌లు నాటారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, తెలంగాణ ఏర్పడిన 9 సంవత్సరాలలో హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పచ్చదనం గురించి చైతన్యం తీసుకురావడంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా ఎంతో పచ్చదనం పెరగడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement