Sunday, April 28, 2024

TS : రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శ్రీ‌రామ‌న‌వ‌మి శుభాకాంక్ష‌లు… గ‌వ‌ర్న‌ర్ రాధ‌కృష్ణ‌న్‌

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర ఇంఛార్జీ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధ‌కృష్ణ‌న్ శ్రీ‌రామ‌న‌వ‌మి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎంతో భక్తిశ్రద్ధలతో దేశవ్యాప్తంగా ప్రజలంతా జరుపుకొంటారని అన్నారు.

ప్రేమ, సామరస్యానికి ప్రతీకగా ఈ పర్వదినం నిలుస్తోందని తెలిపారు. శ్రీరాముడి ఆదర్శప్రాయ జీవితం నుంచి స్ఫూర్తి పొందుదామని గవర్నర్‌ పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement