Saturday, May 4, 2024

పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టిన హన్మంతరావు

తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ డైరెక్ట‌ర్ గా ఇవ్వాల ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు ఐఎఎస్ అధికారి హ‌న్మంత‌రావు. ఈ సందర్భంగా ఆయన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి తాను విధుల్లో చేరిన‌ట్లుగా చెప్పారు. కాగా, మంత్రి ఎర్రబెల్లి హ‌న్మంత‌రావుకి శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌భుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉద్యోగ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement