Sunday, April 28, 2024

TS: వెంక‌య్య నాయుడును క‌లిసిన గ‌వ‌ర్న‌ర్ రాధాకృష్ణ‌న్

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తెలంగాణ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడికి పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువాతో సత్కరించారు.


అలాగే రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రాధాకృష్ణన్‌ను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, గవర్నర్‌ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తదితరులున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement