Sunday, May 5, 2024

టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా గెల్లు శ్రీనివాస్ యాద‌వ్

తెలంగాణ రాష్ట్ర‌ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా టీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్య‌క్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ నియ‌మించారు. సీఎం కేసీఆర్ నిర్ణ‌యం మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement