Saturday, May 4, 2024

TS: తమ్మినేనికి మాజీ మంత్రి పువ్వాడ పరామర్శ..

ఖమ్మం : హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను ఇవాళ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్య చికిత్సల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యవంతుడై రావాలని ధైర్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement