Sunday, April 28, 2024

నిరుపేద‌ల‌కు అండ బాల్క పౌండేష‌న్

నిరుపేద‌ల‌కు అండ‌గ బాల్క పౌండేషన్అందుబాటులో ఉంటుంద‌ని ఎస్సి సెల్ రాష్ట్ర నాయ‌కులు మ‌ధురాజు అన్నారు. చెన్నురూ ప‌ట్ట‌ణంలో అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాల‌కు శ‌నివారం ఫౌండేష‌న ఆధ్వ‌ర్యంలో కుటుంబానికి 50 కిల‌లో బియ్యం చొప్పున అంద‌జేశారు.ఈకార్యక్రమంలో ప్రశాంత శ్రవణ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement