Saturday, May 4, 2024

క‌ర్నాట‌క ఎన్నిక‌లు – కాంగ్రెస్ ప‌రిశీల‌కుల‌కుగా తెలంగాణ నేత‌ల‌కు ఛాన్స్

హైద‌రాబాద్ – కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ నియోజక వర్గాల పరిశీలకులుగా రాష్ట్రం నుంచి ఏఐసీసీ అయిదుగురిని ఎంపిక చేసింది.. ఎంపికైన వారిలో ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఆదివాసీ జాతీయ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్‌లు ఉన్నారు.. ఈ నేత‌లు వారికి కేటాయించిన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో కాంగ్రెస్ ప్ర‌చార బాధ్య‌త‌ల‌తో పాటు ఇత‌ర అంశాల‌ను కూడా ప‌రిశీలించి ఎప్ప‌టిక‌ప్పుడు అధిష్టానానికి తెలీయ‌జేస్తారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement