Monday, May 6, 2024

ADB: కడెం ప్రాజెక్టులో పడి మత్స్యకారుడు మృతి..

కడెం, డిసెంబర్ 15 (ప్రభ న్యూస్) : నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు రిజర్వాయర్ లో సాయంత్రంచేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడి ఒక మత్స్యకారుడు మృతి చెందాడు. మృతుడు మండల కేంద్రానికి చెందిన నాగుల నరసింహ (45) అని గ్రామస్తులు గుర్తించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి వుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement