Monday, April 29, 2024

Breaking: సంగారెడ్డి జిల్లాలో భూకంపం… పరుగులు తీసిన జనం

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. కాసేపటి క్రితం సంగారెడ్డి జిల్లాలో భూకంపం వచ్చింది. జిల్లాలోని న్యాల్కల్, ముంగి లతో పాటు పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది.

భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఏ మేరకు భూకంపం సంభవించిందనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement