Monday, April 29, 2024

NZB : ఇందూరు ప్రజల కి సేవ చేసే భాగ్యం కల్పించండి

ఇందూరు అర్బన్ నియోజకవర్గ ప్రజలకి సేవ చేసే భాగ్యం కల్పిం చాలని బిజెపి అర్బన్ అభ్యర్థి దంపాల్ సూర్యనారాయణ కోరారు. కేసిఆర్ ప్రభుత్వం పేదలని పట్టించుకోలేదన్నారు. రాష్ట్రం లో బీజేపీ జెండా ఎగరే సి పేదల కోసం పనిచేస్తామన్నారు. గురువారం నిజామా బాదు నగరంలోని 19వ డివి జన్ లో బీజేపీ అభ్యర్థి దన్పాల్ సూర్య నారాయణ ఇంటింటి ప్ర‌చారం నిర్వహించారు.

ఈ సందర్బంగా సూర్యనారాయణ మాట్లాడుతూ నగరంలో ఇప్ప టి వరకు ఒక్క డబల్ బెడ్ రూమ్ ఎందుకు అంద చేయ లేదని ప్రశ్నించారు. కొత్త రేషన్, పెన్షన్ లు అందచేయ లేదన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అవినీతి కురుకుపోయింద న్నారు. రాబోయే రోజూలో నగరాన్ని ఉన్నత స్థానం లో ఉంచుతానని తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానిక కార్పొ రేటర్ మీసాల సవిత శ్రీనివాస్ రావు, బీజేపీ జిల్లా ఉపాధ్య క్షులు నాగోళ్ళ లక్ష్మి నారా యణ, ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి,గురు ప్రసాద్,సాయిప్రవీన్, రమేష్, బెండ రవి,బాయి రవి,బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement