Sunday, April 28, 2024

HYD: మాజీ సీఎం కెసీఆర్​ను పరామర్శించిన డిప్యూటీ మేయర్

తార్నాక, డిసెంబర్ 13 (ప్రభ న్యూస్): హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని, నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, బిఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి యశోద ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకుని కేసిఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement