Sunday, April 28, 2024

TS : యాదాద్రిలో భక్తుల రద్దీ … స్వామి దర్శనానికి 4 గంటల స‌మ‌యం

యాదాద్రి ల‌క్ష్మిన‌ర‌సింహ‌స్వామి ఆల‌యానికి భ‌క్తులు పొటెత్తుతున్నారు. ఆదివారం కావ‌డంతో స్వామివారిని ద‌ర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారిజామునుంచే క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు.

- Advertisement -

సాధారణంగానే యాదాద్రి ఆలయానికి భక్తుల తాకిడి ఉంటుంది. ఆందులోనూ శనివారం, ఆదివారం సెలవుదినం కావడంతో భక్తుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఉచిత దర్శానానికి 4 గంటలు.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement