Sunday, April 28, 2024

TS: భువ‌న‌గిరి అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించిన సీపీఎం..

జహంగీర్ ను పోటికి నిలిపిన సీపీఎం
మొత్తం 17 స్థానాల‌లోనూ పోటీ
ఎవ‌రితోనూ పొత్తు లేద‌న్న వీర‌య్య

హైద‌రాబాద్ – లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు సీపీఎం బుధవారం అధికారికంగా ప్రకటించింది. 17 స్థానాల్లో సింగిల్‌గానే బరిలోకి దిగుతామని తెలిపింది. ఈ మేరకు భువనగిరి పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని సైతం ప్రకటించింది. సీపీఎం భువనగిరి అభ్యర్థిగా జహంగీర్ పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు ఎస్.వీరయ్య వెల్లడించారు. మిగిలిన 16 పార్లమెంట్ స్థానాలకు త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement