Wednesday, May 15, 2024

ఆర్తి స్కాన్స్ అండ్ లాబ్స్ ను ప్రారంభించిన కార్పొరేటర్

ఈ రోజు బాచుపల్లిలో ఆర్తి స్కాన్స్ అండ్ లాబ్స్ ను నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 17వ వార్డు కార్పొరేటర్ ఆగంరాజు ముదిరాజ్ ముఖ్య అతిధిగా పాల్గొని ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ తెరాస పార్టీ 17వ వార్డు అధ్యక్షులు వి.రవీందర్ రెడ్డి, జల్లూరి రమణ గంగారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement