Monday, May 6, 2024

ప్రమాదకరస్థాయిలో కరోనా విజృంభణ.. 5వేలను దాటిన కరోనా యాక్టివ్‌ కేసులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కరోనా మహమ్మారి మరోసారి ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా608 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకోవడంతో 663 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 4900కు చేరింది.

రాష్ట్ర వ్యాప్తంగా 28, 912 మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో 324 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదు కాగా… ఖమ్మం జిల్లాలో 27, కరీంనగర్‌ 9, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 47, రంగారెడ్డిలో 61, సంగారెడ్డిలో 9 అత్యధిక కేసులు నమోదయ్యాయి

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement