నిజాంబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రం గుట్ట వద్ద ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళుతున్న మార్గంలో వెనుక నుండి కంటైనర్ ను కారు ఢీకొట్టింది. నలుగురు మరణించారు. మృతులు మహారాష్ట్రలోని బిలోలికి కి చెందిన వారిగా గుర్తించారు. వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కంటైనర్ – కారు ఢీ… నలుగురి దుర్మరణం

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement