Monday, May 6, 2024

Congress protest: నేడు సీఎం రేవంత్ రెడ్డి ధర్నా

పార్లమెంట్‌లో ప్రతిపక్షనేతల సస్పెన్షన్‌పై నేడు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ దగ్గర కాంగ్రెస్‌ ధర్నా నిర్వహించనుంది.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొనున్నారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా కూటమి నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement