Friday, May 3, 2024

TRS పార్టీ చీఫ్ కేసీఆర్‌కు శుభాకాంక్షలు..

RANGAREDDY : TRS పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్లీనరీలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేవెళ్ల ఎంపీ డాక్ట‌ర్ రంజిత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నుండి రాష్ట్ర ఏర్పాటు దాకా.. ఆ త‌ర్వాత ఏడెండ్ల అభివృద్ధిలో కూడా TRS పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లనే సాధ్యమైందని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఒక వైపు పార్టీని పటిష్ట పరుస్తునే, మరో వైపు రాష్ట్రాన్నిబంగారు తెలంగాణగా తప్పకుండా మారుస్తారన్న‌ నమ్మకం తమకు ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement