Wednesday, May 8, 2024

TS : కేరళకు సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కేరళకు వెళ్లనున్నారు. కేరళలోని తిరువనంపురంలో గురువారం కాంగ్రెస్ చేపట్టిన సమరాగ్ని యాత్ర ముగింపు సభకు హాజరవుతారు. ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ బయల్దేరనుననారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ తిరువనంతపురం వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement