Sunday, April 28, 2024

Kerala: రెండో రోజు కేరళలో సీఎం రేవంత్ పర్యటన

ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు కేరళలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ తరఫున ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పోటీ చేసే వయనాడ్, అలిప్పీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు.

- Advertisement -

అక్కడ ప్రచారం ముగించుకొని ఇవాళ రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు మహబూబ్ నగర్, మహబూబాద్ లో జరిగే బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement