Sunday, April 28, 2024

CM REVANTH: రేపు ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్‌…

సీఎం రేవంత్ రెడ్డి రేపు(శుక్రవారం) ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కేస్లాపూర్‌లో నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ‌హించ‌నున్నారు. తర్వాత ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మృతి వనానికి శంకుస్థాపన చేయ‌నున్నారు.

అనంతరం ఇంద్రవెల్లిలో భారీ బహిరంగలో పాల్గొని ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పర్యటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement