Thursday, May 2, 2024

TS : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యట‌న‌

ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. భద్రాచలంలోని శ్రీ రామచంద్రుల వారిని సీఎంతోపాటు పలువురు మంత్రులు దర్శించుకుంటారు.

- Advertisement -

ఆ తరువాత మార్కెట్ యార్డ్ గ్రౌండ్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. లంచ్ అయ్యాక ఆలయ అభివృద్ధిపై అధికారులతో కలిసి చర్చించనున్నారు. సాయంత్రం మణుగూరు ప్రజా దీవెన సభకు రేవంత్ వెళ్తారు. సభలో ప్రసంగించిన అనంతరం బేగంపేటకు హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణం అవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement