Monday, April 29, 2024

TS : ఇవాళ అట‌వీశాఖ అధికారుల‌తో సీఎం భేటి

అట‌వీశాఖ అధికారుల‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటి కానున్నారు. ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి పలు కీలక అంశాలపై సమావేశాలు నిర్వహించనున్నారు. అటవీ పర్యావరణశాఖపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు కీలక సూచనలు చేయనున్నారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement