Saturday, May 18, 2024

Crime : చార్మినార్ ఎమ్మెల్యే, అత‌ని కుమారుడిపై కేసు

చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌పై కేసు నమోదయ్యింది. ఎన్నికల నియమావళిని అతిక్రమించి అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టడంతో ఈ కేసు నమోదయ్యింది. మొఘల్‌పుర పోలీసులు సుమోటోగా ఈ కేసు నమోదు చేశారు.

ముంతాజ్‌తోపాటు ఆయన కొడుకు ఇంతియాజ్‌పై కూడా కేసు నమోదయ్యింది. ఒక కేసు విషయంలో ఎమ్మెల్యే ఇంతియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement