Thursday, May 2, 2024

Bus Accident: బ‌స్సులో అగ్నిప్ర‌మాదం… ఒక‌రు స‌జీవ‌ద‌హ‌నం

నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మర్రిగూడ దగ్గర బస్సు అగ్నిప్ర‌మాదానికి గురై పూర్తిగా దగ్ధం అయిపోయింది.ఈ అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవ దహనం అయ్యారు.

పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. 38 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వస్తుండ‌గా ఏసీ డెమో నుంచి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement