Thursday, April 25, 2024

Breaking: హైద‌రాబాద్ నిలోఫ‌ర్ ఆస్ప‌త్రికి మంత్రి కేటీఆర్‌..

Telangana: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యాచారానికి గురైన ఆరేళ్ల చిన్నారి నిలోఫ‌ర్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతోంది. కాగా, బుధ‌వారం ఉద‌యం టీఆ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ నిలోఫర్ హాస్పిట‌ల్ కు వ‌చ్చి బాలిక‌ను, బాధిత కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement