Friday, May 3, 2024

Breaking : ఏక్తా యాత్ర కోసం..క‌రీంన‌గ‌ర్ చేరుకున్న అసోం సీఎం

కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్ర ఆదివారం ప్రారంభమైంది..కాషాయ జెండాలతో కరీంనగర్ వీధులన్నీ నిండిపోయాయి.
ఈ యాత్ర‌కి అసోం సీఎం హిమంత బిశ్వశర్మ హెలికాప్టర్ లో కరీంనగర్ కు చేరుకున్నారు.స్పోర్ట్స్ స్కూల్ ఆవరణలో అసోం సీఎంకు స్వాగతం పలికారు బండి సంజయ్.. కరీంనగర్ వైశ్య భవన్ నుండి యాత్ర ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement