Saturday, May 4, 2024

Bodhan – కారు బోల్తా – ఒక‌రు దుర్మ‌రణం

నిజమాబాద్ జిల్లా – బోధన్ బైపాస్ రోడ్డులో కారు బోల్తా ప‌డిన ప్ర‌మాదంలో ఒక‌రు మ‌ర‌ణించారు.. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.. మృతి చెందిన వ్య‌క్తి బోధన్ నివాసి సురేష్ దాల్మియా గా గుర్తించారు పోలీసులు. గాయ‌ప‌డిన వారిని
నిజమాబాద్ హాస్పిటల్ తరలించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement