Tuesday, April 30, 2024

ADB: తెలంగాణ‌లో బీజేపీ బోణి… నిర్మ‌ల్‌లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ ఓట‌మి.. బీజేపీ అభ్య‌ర్థి విజ‌యం

తెలంగాణ‌లో బీజేపీ బోణి కొట్టింది. నిర్మ‌ల్‌లో ఆ పార్టీ సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డిని చిత్తు చేసింది. బీజేపీ అభ్య‌ర్థి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి సుమారు 16వేల ఓట్ల అధిక్య‌త‌తో గెలుపొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement