Friday, April 26, 2024

ఇందిర‌మ్మకు నివాళుల‌ర్పించిన భూప‌తిరెడ్డి

మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్బంగా బౌరంపేట్ లోని ఇందిరమ్మ విగ్రహానికి రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తో పాటు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు మద్దికుంట నవీన్ రెడ్డి, మిద్దెల సీతారాంరెడ్డి, ఖాజా భాయ్, అంజద్, సమీర్ ఖాన్, బత్తుల చిరంజీవి, బైండ్ల దయానంద్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement