Friday, May 3, 2024

42వ రోజుకి చేరిన భ‌ట్టి పాద‌యాత్ర

స్టేషన్ ఘన్పూర్ – సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేప‌ట్టిన‌ పాదయాత్ర 42వ రోజుకి చేరింది.. నేడు పాద‌యాత్రను స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని నారాయణగిరి గ్రామం నుంచి భ‌ట్టి ప్రారంభించారు.. ఈ పాద‌యాత్ర నారాయణగిరి, మొట్టు తండా, బండి తండా, కమ్మరిపేట, వేలేరు, చలపల్లి, పీచర్ల ముద్దెలగూడెం, కొమ్ము గుట్ట గ్రామాల వరకు కొనసాగనుంది.. మ‌ధ్యాహ్నం వేలేరులో లంచ్ బ్రేక్ కోసం కొంత సేపు ఆగుతారు.. ఇక 18 కిలోమీటర్లు సాగే నేటి పాద‌యాత్ర అనంత‌రం రాత్రికి కొమ్ము గుట్ట లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బస చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement