Tuesday, April 30, 2024

ఆటో బోల్తా నలుగురు చిన్నారులకు గాయాలు..

హైదరాబాద్ లోని గచ్చిబౌలి వద్ద రోడ్డు ఓ ఆటో డివైడర్ ని ఢీ కొట్టి బోల్తా కొట్టింది. గచ్చిబౌలీ నుంచి హెచ్‌సీయూకు వెళ్లే మార్గంలో వేగంగా దూసుకువచ్చిన ఓ ఆటో అదుపు డివైడర్‎ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో ఆటోలో ఉన్న పలువురు గాయపడ్డారు. గాయపడినవారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: http://మరోసారి పెరిగిన పెట్రో ధరలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement