Friday, April 26, 2024

Breaking: అర్వింద్ ఇంటిపై దాడి ఘ‌ట‌న‌.. ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు

బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘ‌ట‌న‌లో పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. ఎనిమిది మంది నిందుతుల‌ను గుర్తించి వారిపై నాన్ బెయిల‌బుల్ కేసులు న‌మోదు చేశారు. నిందితుల్లో టీఆర్ ఎస్ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లున్నారు. రాజారామ్ యాద‌వ్‌, మ‌న్నె గోవ‌ర్ద‌న్‌రెడ్డి, టీఆర్ ఎస్‌వీ నేత స్వామితో పాటు ఎనిమిది ఉన్న‌ట్టు తెలుస్తోంది. వీరిని కాసేప‌ట్లో మేజిస్ట్రేట్ ముందు హాజ‌ర‌ప‌ర్చ‌నున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement