Saturday, April 20, 2024

Breaking | భూపాల‌ప‌ల్లిలో దారుణం.. ర‌క్త‌పు మ‌డుగులో తల్లీ కూతుళ్లు, భ‌ర్తే హంత‌కుడా?

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేషాలపల్లిలో బుధవారం దారుణం జరిగింది. ఏలగంటి రమణాచారి అనే వ్యక్తి తన భార్య రమాదేవి (35) , కూతురు చందన (16)ని గొడ్డలితో అతికిరతంగా నరికి చంపాడు. చందన ఇంటర్మీడియెట్ రెండవ సంవత్సరం పరీక్షలు రాసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మ‌ర్డ‌ర్‌కు సంబంధించిన‌ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement