Friday, April 26, 2024

Breaking: ఏసీబీకి చిక్కిన ‘‘బుల్లెట్‌ బండి’’ ఫేమ్‌ అశోక్‌.. లంచం తీసుకుంటుండ‌గా చెక్‌పెట్టిన అధికారులు

బడంగ్‌ పేట్‌ మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి అశోక్‌ రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ ఇంటికి సంబంధించిన పర్మిషన్‌ కోసం లంచం తీసుకుంటుండగా ఏసీబీ వ‌ల‌వేసి ప‌ట్టుకుంది. అతడి నివాసంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో ఓ పెళ్లి ఊరేగింపులో బుల్లెట్‌ బండి సాంగ్‌కు డ్యాన్స్‌ చేసి ఫేమస్‌ అయిన ఓ యువతి భర్తే అశోక్‌ కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement