Monday, May 20, 2024

రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక గాలి వీస్తోంది : కిషన్ రెడ్డి

రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక గాలి వీస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ అభద్రతా భావంలో ఉన్నారన్నారు. టీఆర్ఎస్ నేతలు మాఫియాగా తయారయ్యారన్నారు. అధికార పార్టీ నేతలు ప్రజలను వేధిస్తున్నారని తెలిపారు. అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. సాయి గణేష్ మృతి ప్రభుత్వ వేధింపులకు ఉదాహరణ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement