Friday, May 3, 2024

ADB: కన్నుల‌ పండుగ‌గా సుదర్శన హోమం

చెన్నూర్, ప్ర‌భ‌న్యూస్‌: మంచిర్యాల జిల్లా చెన్నూరు జగణథాలయం లో ధనుర్మాసాన్ని పురస్కారించుకొని శుక్రవారం లోక కల్యాణార్థం ఆలయ ప్రధాన అర్చకులు మోహన చారి నిర్వహించిన సుదర్శన హోమం కనుల పండువగా సాగింది. ప్రతి ఏడాది ధ‌నుర్మాసంలో నెల రోజులు ఆలయంలో ప్రాశ్చాత్యకాలనా జరిగే ప్రత్యేక పూజల కు భక్తులు పెద్దఎత్తున హాజరవుతారు. ధనుర్మాసా చివరి వారంలో లోక కల్యాణారథం నిర్వహించే సుదర్శన హోమం లో భక్తులు పాల్గొని భక్తిని చాటుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement