Thursday, May 2, 2024

మోత్కూరి శ్రీనివాస్‌ మృతికి సంతాపం..

బెల్లంపల్లి : నెన్నెల మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మోత్కూరి శ్రీనివాస్‌ కరోనా వ్యాధితో మరణించారు. ఆయన మృతికి ఎంపీడీఓ కార్యాలయంలో సంతాపం తెలియజేస్తూ విధులకు సెలవు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంతోషం రమాదేవి, వైస్‌ ఎంపీపీ గురునాథం సుమలత, తహశిల్దార్‌ శ్రీనివాస్‌, జెడ్‌పీటీసీ సింగతి తిరుమల, ఎంపీటీసీ పురంశెట్టి తిరుపతి, కోఆప్షన్‌ సభ్యులు ఇబ్రహిం, మండల సర్పంచులు, ఎంపీటీసీలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement