Monday, April 29, 2024

వార్డులో బ్లీచింగ్‌ పౌడర్..

మంచిర్యాల : మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్‌ శ్రీరాముల సుజాత-మల్లేష్‌ మున్సిపల్‌ సిబ్బందిచే బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో వార్డులో బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లించామని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఆదేశాల మేరకు వార్డులో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచ్‌కారీ చేయిస్తామన్నారు. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటిస్తూ వ్యాది వ్యాప్తి చెందకుండా సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement