Thursday, May 2, 2024

మంచిర్యాల అదనపు కలెక్టర్‌ ‘డి.మధుసుదన్‌ నాయక్’..

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా అధనపు కలెక్టర్‌గా డి.మధుసుదన్‌ నాయక్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో ఉన్న మధుసుదన్‌ నాయక్‌ను ప్రస్తుతం నాగర్‌ కర్నూల్‌ జిల్లా డీఆర్‌ఓగా ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయగా అందులో మంచిర్యాల జిల్లాకు మధుసుదన్‌ నాయక్‌ను బదిలీ చేశారు. త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement