Friday, April 26, 2024

నర్సరీ పనులను పరిశీలించిన ఎంపీడీఓ

వేమనపల్లి : మండలంలోని కేతనపల్లి గ్రామంలో జరుగుతున్న నర్సరీ పనులను ఎంపీడీఓ లక్ష్మీనారాయణ పరిశీలించారు. వచ్చే హరితహారం కార్యక్రమం వరకు మొక్కలు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి జాఫర్‌, ఏపీఓ సత్యప్రసాద్‌, ఈసీ మధూకర్‌, సాంకేతిక సహాయకులు దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement