Sunday, April 28, 2024

TS: నూత‌న ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన న‌టుడు సోనుసూద్‌

శంషాబాద్,ప్రభ న్యూస్: సమాజ సేవ కార్యక్రమాలలో శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని సిద్ధాంతిలో దాత కందకట్ల సిద్దు రెడ్డి 80 లక్షలతో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని బాలీవుడ్ సిని నటుడు సోనుసూద్, ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లతో కలిసి ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement