Wednesday, May 15, 2024

Bhupalapalli: కల్వర్టులో పడి వ్యక్తి మృతి

భూపాలపల్లి (ప్రభ న్యూస్): కల్వర్టులో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన జయశంకర్ జిల్లాలో చోటుచేసుకుంది. భూపాలపల్లి నగర పంచాయితీ 9వార్డులో వెల్లంపల్లి గ్రామానికి చెందిన జోగు సంజీవయ్య అనే కార్మికుడు పనికోసం గురువారం కొంపల్లి వెళ్తుండగా మైపల్లి, పిల్లోనిపల్లి గ్రామాల మూలమలుపు వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వరద ఉదృతికి సైడ్ కాలువలో పడి కోటుకుపోయాడు. దీంతో గల్లంతైన సంజీవయ్య మోరిలో ఇరుక్కొని మరణించాడు. జీసీజీతో జోరువానలో మృతదేహాన్ని బయటకు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement