Saturday, May 18, 2024

Breaking: లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నార్సింగి మండలం వల్లూరులో ఓ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement