Thursday, May 2, 2024

హుజురాబాద్ లో జోరుగా ఓటింగ్: 45 శాతం పోలింగ్

హుజురాబాద్ నియోజకవర్గంలో భారీగా పోలింగ్‌ నమోదవుతున్నది. మధ్యాహ్నం 1 గంటవరకు 45.63 శాతం పోలింగ్ నమోదైంది.  నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హుజురాబాద్ మండలంలో 45.05, వీణవంక 47.65, జమ్మికుంటా 45.36, ఇళ్లందకుంటా 42.09,కమలపూర్ 46.73 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారలు వెల్లడించారు. సాయంత్రం 7 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగనుంది. 

ఇది కూడా చదవండి: Big Story: డబుల్‌ ఇండ్లకు డబ్బులే ట్రబుల్‌.. ఫండ్స్‌ లేక ముందుకు సాగని పనులు

Advertisement

తాజా వార్తలు

Advertisement