Saturday, May 4, 2024

18న ₹100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం – గంగుల కమలాకర్

కరీంనగర్ లో వంద కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులు ఆగస్టు 18 న ప్రారంభిస్తున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ, ఎవరు ఎక్కడ రోడ్ లేదని వచ్చిన మంజూరు చేస్తామనీ. అన్నారు. .

స్వాతంత్ర దినోచ్ఛవం రోజు కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఫుడ్ ఫెస్టివల్ తో పాట్లు కల్చరల్ పోగ్రాం లు ఏర్పాటు చేస్తుబ్బామని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో రోడ్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆగస్ట్ 16 న 600 మందికి బి సి బందు, 1100 మందికి దళిత బంధు ఇవ్వనున్నామని తెలిపారు విలేకరుల సమావేశంలో మేయర్ సునీల్ రావు, బి ఆర్ ఎస్ నగర ఆశ్యక్షుడు హారిశంకర్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement