Saturday, May 18, 2024

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా

విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు, కాంగ్రెస్ లీడ‌ర్ రాహుల్ గాంధీ, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్, ఎన్‌సీ చీఫ్ ఫ‌రూఖ్ అబ్దుల్లాతో పాటు తృణ‌మూల్, శివ‌సేన పార్టీల‌కు చెందిన‌ ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement